నష్ట పరిహారం కోటి రూపాయలకు పెంచి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి

  విశాల జ్యోతి వేట్ల పాలెం సిట్టింగ్ న్యాయ ముర్తిచే విచారణ జరపాలి:విదసం డిమాండ్ వెట్లపాలెం పేలుడు మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని, ప్రమాదంపై సిటింగ్ న్యాయ మూర్తి చే విచారణ జరిపించాలనీ విదసం (విస్తృత దళిత

సుబ్రహ్మణ్యం హత్య కేసులతో సంబంధం ఉన్న పోలీసు అధికారుల అరెస్టు చేయాలి

విశాఖ, (విశాల జ్యోతి) వీధి సుబ్రమణ్యం హత్య కేసులో నిందితులతో కుమ్మక్కైన పోలీసులను సస్పెన్షన్ కాదు తక్షణమే అరెస్టు చేయాలని విదసం (విస్తృత దళిత సంఘాల) ఐక్య వేదిక

పంచదార్ల అసైన్డ్ భూముల జోలికి రావద్దు.. అధికారులు మొండికేస్తే ఉద్యమం :విదసం

అచ్యుతాపురం/ యలమంచిలి:(విశాల జ్యోతి) అసైన్డ్ భూములు జోలికి వస్తె ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని దళితుల భూముల స్వాధీనానికి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు తక్షణమే వెనక్కి తీసుకోవాలని విదసం (విస్తృత

లోహరిబందల దళితుల ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూమిని రక్షించండి

శ్రీకాకుళం జిల్లా మందస మండలం లోహరిబంద గ్రామానికి చెందిన దళితులకు కేటాయించిన ఇల్లు స్థలాలపై గ్రామానికి చెందిన కొంత మంది కన్ను పడింది. దాన్ని ఎలాగైనా హస్తగతం చేసుకునేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిని అడ్డుకోవాలని మందస షెడ్యూల్డ్ కులాల సంక్షేమ

శ్రీకాకుళం దళిత ఉద్యమానికి వారధి. ఉద్యోగం..ఉద్యమం బడియ కామరాజు ప్రస్థానం.

నీ కోసం జీవిస్తే నీలోనే ఉంటావు.జనంకోసం జీవిస్తే జనంలో ఉంటావు అన్న అంబేద్కర్ మాటలే స్ఫూర్తిగా.పొరుగువారికి సాయపడని జీవతం ఓ జీవితమేనా అన్న సినారే మాటలకు నిలువెత్తు నిదర్శమై ముందుకు సాగుతున్న బడియా కామరాజు జూలై 31న ఉద్యోగ విరమణ చేసిన