అగ్నివన్నియకుల క్షత్రియ జాతిపిత పొన్నమండ 157వ జయంతి వేడుకలు

అగ్నికుల క్షత్రియ సమూహాన్ని ఒకే వేదికపై తీసుకురావడంలో ఎనలేని కృషి.  వివిధ సమూహాలుగా ఉన్న సంఘాన్ని ఒకే గొడుగు కిందకు వచ్చేందుకు…

లోహరిబంద లో రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబానికి అండగా యువకులు

మందస రోడ్డు పితాతోలి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కొని చికిత్స పొందుతూ మరణించిన నర్తు వెంకట్…

రసాయనాలు చల్లి అధికంగా డబ్బు తయారీ. బాక్స్ నిండా డబ్బే.

  నకిలీ కరెన్సీ రెట్టింపు పేరుతో రూ.20 లక్షల మోసం ప్రమాదకరమైన రసాయనలతో మాయ మసిపూసి మారేడు కాయ చేస్తున్న విదేశీయులు…

తెప్ప వికాస్ ను అభినందించిన షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం నాయకులు

పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన మందస మండలం లోహరిబంద గ్రామానికి చెందిన తెప్ప వికాస్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మందస…

లోహరిబంద విద్యార్థి తెప్ప వికాస్ కు రైజింగ్ స్టార్ అవార్డు

  మందస మండలం లోహరిబంద గ్రామానికి చెందిన తెప్ప వికాస్ సైనింగ్ స్టార్ అవార్డు దక్కించుకున్నారు. లోహరిబంధ ప్రభుత్వ పాఠశాలలో 600…

గ్రంథాలయాల శాఖ కు సెస్ రూపంలో 30 కోట్ల నిధులు :గ్రంథాలయ చైర్మన్ బొంగునూరి

  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని, జిల్లా గ్రంథాలయ శాఖకు పన్నుల రూపంలో30 కోట్ల నిధులు…