లోహరిబంద విద్యార్థి తెప్ప వికాస్ కు రైజింగ్ స్టార్ అవార్డు

  మందస మండలం లోహరిబంద గ్రామానికి చెందిన తెప్ప వికాస్ సైనింగ్ స్టార్ అవార్డు దక్కించుకున్నారు. లోహరిబంధ ప్రభుత్వ పాఠశాలలో 600…

గ్రంథాలయాల శాఖ కు సెస్ రూపంలో 30 కోట్ల నిధులు :గ్రంథాలయ చైర్మన్ బొంగునూరి

  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని, జిల్లా గ్రంథాలయ శాఖకు పన్నుల రూపంలో30 కోట్ల నిధులు…

చందానగర్ పీజేఆర్ స్టేడియం సమీపంలో టిఆర్ఎస్ పార్టీ పతాకావిష్కరణ:వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్

  హైటెక్ సిటీ ముంపుకు కారణాల అన్వేషించాలి ప్రతి వ్యక్తి ఓటరూగా నమోదు చేసుకోవాలి  చందానగర్ పిజిఆర్ స్టేడియం సమీపంలో టిఆర్ఎస్…

ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా యాచారం గణేష్ గౌడ్ నియామకం

ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా యాచారం గణేష్ గౌడ్ నియామకం

ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ (AIOBCSA) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా యాచారం గణేష్ గౌడ్ నియమితులయ్యారు.ఈ సందర్భంగా యాచారం గణేష్ గౌడ్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షులు గౌడ కిరణ్ కుమార్, జాతీయ కమిటీ సభ్యులు, ఉస్మానియా కమిటీ సభ్యులు, రాష్ట్ర నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా ఓబీసీ విద్యార్థుల హక్కుల పరిరక్షణ,విద్యా,ఉపాధి అవకాశాల విస్తరణ,సామాజిక న్యాయం,రాజ్యాంగబద్ధమైన హక్కుల అమలు కోసం నిరంతరం పోరాడతామని ఆయన పేర్కొన్నారు.తెలంగాణలోని ప్రతి జిల్లా,మండలం,కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిలో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్‌ను మరింత బలోపేతం చేసి, ఓబీసీ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు.ఓబీసీ విద్యార్థులు ఐక్యంగా సంఘంతో కలిసి ముందుకు వచ్చి విద్య, ఉపాధి, సామాజిక న్యాయం కోసం జరిగే ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

ప్రతి అమావాస్యనాడు ఇక్కడ అన్నదానం చేస్తే ఏమవుతుంది

              నానక్ రామ్ గూడా రామానాయుడు స్టూడియోకు వెళ్లే దారిలో ఉన్న బంగారం…

పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి: వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్

పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి: వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ తెలంగాణ రక్షణ సేన బలోపేతంపై దృష్టి పెడదాం ప్రజల సమస్యలు పరిష్కారం…