లోహరిబంద గ్రామంలో ఘనంగా కిల్లమ్మ తల్లి అమ్మవారిఊరేగింపు

లోహరిబంద గ్రామంలో కిలమ్మ తల్లి దేవాలయాల ప్రారంభోత్సవ మహోత్సవం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధతో నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో మొదటి ఘట్టం అమ్మవార్ల…

డ్రైనేజీ వ్యవస్థ లేదు. రక్షిత తాగునీరు కరువు కెవిఆర్ వ్యాలీ కాలనీవాసులు ఆవేదన

  దుండిగల్ సర్కిల్ కార్యాలయం పరిధిలోని కె.వి.ఆర్ వ్యాలీ, స్ప్రింగ్ వుడ్ గేటెడ్ కమ్యూనిటీ కాలనీవాసులు సమస్యలతో సతమతమవుతున్నారు.రక్షిత మంచినీటి కోసం…

బొల్లారంలో విషాదం:అనారోగ్య సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య

. బొల్లారంలో విషాదం:అనారోగ్య సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్న చెడు వ్యసనాలు. అనాదులుగా మారుతున్న వృద్ధ తల్లిదండ్రులు  భరోసానిచ్చిన…

బొంగునూరి కిషోర్ రెడ్డి ( బి కే ఆర్) ఆధ్వర్యంలో చలివేంద్రాలు

బికేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. 291,293,294,295 డివిజన్లోని, షాపూర్ నగర్,సూరారం,గండిమైసమ్మ, బౌరంపేట డివిజన్లలో ఒకే రోజు ఐదు చోట్ల…

ప్రోటోకాల్ & కోఆర్డినేషన్ కమిటీ వైస్ చైర్మన్ గా బొంగునూరి కిషోర్ రెడ్డి నియామకం.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రోటోకాల్ & కోఆర్డినేషన్ కమిటీ వైస్ చైర్మన్ గా బొంగునూరి కిషోర్ రెడ్డి నియమించారు. తెలంగాణ…

దేశ ప్రయోజనాలు అమెరికాకు తాకట్టు పెట్టిన నరేంద్ర మోడీ ప్రభుత్వం

భారత్ – అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం వివరాలను బహిర్గతం చేయాలని యువజన కాంగ్రెస్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉపాధ్యక్షులు…