హైటెక్ సిటీ ముంపుకు కారణాల అన్వేషించాలి ప్రతి వ్యక్తి ఓటరూగా నమోదు చేసుకోవాలి చందానగర్ పిజిఆర్ స్టేడియం సమీపంలో టిఆర్ఎస్…
Category: తాజా వార్తలు
ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా యాచారం గణేష్ గౌడ్ నియామకం
ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా యాచారం గణేష్ గౌడ్ నియామకం

ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ (AIOBCSA) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా యాచారం గణేష్ గౌడ్ నియమితులయ్యారు.ఈ సందర్భంగా యాచారం గణేష్ గౌడ్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షులు గౌడ కిరణ్ కుమార్, జాతీయ కమిటీ సభ్యులు, ఉస్మానియా కమిటీ సభ్యులు, రాష్ట్ర నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా ఓబీసీ విద్యార్థుల హక్కుల పరిరక్షణ,విద్యా,ఉపాధి అవకాశాల విస్తరణ,సామాజిక న్యాయం,రాజ్యాంగబద్ధమైన హక్కుల అమలు కోసం నిరంతరం పోరాడతామని ఆయన పేర్కొన్నారు.తెలంగాణలోని ప్రతి జిల్లా,మండలం,కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిలో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ను మరింత బలోపేతం చేసి, ఓబీసీ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు.ఓబీసీ విద్యార్థులు ఐక్యంగా సంఘంతో కలిసి ముందుకు వచ్చి విద్య, ఉపాధి, సామాజిక న్యాయం కోసం జరిగే ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రక్షణ సేన నేతకు గాయాల పరామర్శించిన వాసవి చంద్రశేఖర్ ప్రసాద్
శేరిలింగంపల్లి: విశాల జ్యోతి రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టిఆర్ఎస్ నాయకుడు విష్ణువర్ధన్ చారిని పార్టీ నియోజకవర్గ…
రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా దుర్గం శ్రీహరి గౌడ్ నియామకం
రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధిగా శేరిలింగంపల్లికి చెందిన దుర్గం శ్రీహరి గౌడ్ నియమితులయ్యారు.కాంగ్రెస్ పార్టీలో 18 ఏళ్ల పాటు అంకితభావంతో పనిచేసి…
తెలంగాణ రక్షణ సేన లో మద్దతుదారులతో కలిసి వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ చేరిక
టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్. భారీగా మద్దతుదారులతో కలిసి తెలంగాణ రక్షణ సేనలో చేరిక కండువా కప్పి…
ఐడిఎ బొల్లారంలో క్రీడా ప్రాంగణం స్థలం కాపాడే బాధ్యత అధికారులకు లేదా
*తెలంగాణ క్రీడా ప్రాంగణం స్థలం కాపాడండి .అమీన్ సర్కిల్ డిప్యూటీ కమీషనర్ కి వినతి విశాల తెలంగాణ క్రీడా ప్రాంగణం స్థలం…