బికేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. 291,293,294,295 డివిజన్లోని, షాపూర్ నగర్,సూరారం,గండిమైసమ్మ, బౌరంపేట డివిజన్లలో ఒకే రోజు ఐదు చోట్ల…
Category: తాజా వార్తలు
ప్రోటోకాల్ & కోఆర్డినేషన్ కమిటీ వైస్ చైర్మన్ గా బొంగునూరి కిషోర్ రెడ్డి నియామకం.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రోటోకాల్ & కోఆర్డినేషన్ కమిటీ వైస్ చైర్మన్ గా బొంగునూరి కిషోర్ రెడ్డి నియమించారు. తెలంగాణ…
దేశ ప్రయోజనాలు అమెరికాకు తాకట్టు పెట్టిన నరేంద్ర మోడీ ప్రభుత్వం
భారత్ – అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం వివరాలను బహిర్గతం చేయాలని యువజన కాంగ్రెస్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉపాధ్యక్షులు…
ముదిరాజ్ సంఘం నాయకుల ముందస్తు అరెస్ట్ అక్రమం
హల్లో ముదిరాజ్ – ఛలో గాంధీ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు ముందుగా తెలియజేసినప్పటికీ, ముదిరాజ్ నాయకులను ముందస్తు అరెస్టులు…
అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో ఘనంగా మహిళాదినోత్సవ వేడుకలు..
శేరిలింగంపల్లి( విశాల జ్యోతి) అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మియాపూర్ డివిజన్ పరిధిలో అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళా…
గచ్చిబౌలిలో పట్టపగలే నగదు చోరీ, వాహనంతో పాటు 60 లక్షల నగదుతో డ్రైవర్ పరార్
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపన్పల్లిలో భారీ నగదు చోరీ ఘటన సంచలనంగా మారింది.యాక్సిస్ బ్యాంక్ ఏటిఎంలలో నగదు నింపేందుకు సిఎంఎస్…