జీడిపంట సంక్షోభానికి కారణాలివే ..నిపుణుల సూచనలు

జీడి పంట రైతులకు ఈ ఏడాది తీవ్ర నిరాశ మిగిలింది. జీడి సాగుపై రైతులకు సరైన అవగాహన లేకపోవడం, విచ్చలవిడిగా రసాయనాలు…

అమెరికాలో హత్య గురైన నాచారం యువకుడు

అమెరికాలో చదువుతున్న హైదరాబాద్ చెందిన 25 ఏళ్ల అబ్దుల్ మహ్మద్ అనే యువకుడు మృతదేహం లభ్యమయ్యింది.మార్చి 7న అమెరికాలోని క్లీవ్ల్యాండ్లో అబ్దుల్…

సీనియర్ పోలీసు అధికారి రాజీవ్ రతన్ మృతి

విజిలెన్స్‌​ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజీవ్ రతన్ గుండెపోటుతో మృతి చెందారు.ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం(ఏఫ్రిల్9) తెల్లవారుజామున మృతి చెందారు.తీవ్ర చాతి…

క్రికెట్ బెట్టింగ్ ముఠా ఆటకట్టించిన  సైబరాబాద్ ఎస్ ఓటి

  సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీ మొత్తంలోక్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న గ్యాంగ్ ను సైబరాబాద్ యస్.ఓ.టి పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.రాజేంద్రనగర్,ఆర్.సి…

41 నోటిస్ కు లంచం అడిగిన మాదాపూర్ ఎస్ ఐ రంజిత్

మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న రంజిత్, రైటర్ విక్రమ్ ను ఏసీబీ అధికారులు వలపన్నీ పట్టుకున్నారు.ఇళ్ల నిర్మాణం వివాదంలో మూదావత్…

మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి పై ఘోరం

ట్రాఫిక్ రద్దీగా ఉండే కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీలు దిగడం ప్రాణాంతకంగా మారుతుంది. ఇందుకోసం పోలీసులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వడం లేదు.…