డ్రైనేజీ వ్యవస్థ లేదు. రక్షిత తాగునీరు కరువు కెవిఆర్ వ్యాలీ కాలనీవాసులు ఆవేదన

  దుండిగల్ సర్కిల్ కార్యాలయం పరిధిలోని కె.వి.ఆర్ వ్యాలీ, స్ప్రింగ్ వుడ్ గేటెడ్ కమ్యూనిటీ కాలనీవాసులు సమస్యలతో సతమతమవుతున్నారు.రక్షిత మంచినీటి కోసం…

అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో ఘనంగా మహిళాదినోత్సవ వేడుకలు..

శేరిలింగంపల్లి( విశాల జ్యోతి) అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మియాపూర్ డివిజన్ పరిధిలో అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళా…

బొల్లారం 272 డివిజన్‌లో బీజేపీలోకి భారీ చేరికలు: ఆనంద్ కృష్ణారెడ్డి

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బొల్లారం 272 డివిజన్ వినాయక నగర్ కాలనీకి చెందిన పలువురు బీజేపీ లో చేరారు.జిల్లా అధ్యక్షురాలు…

నష్ట పరిహారం కోటి రూపాయలకు పెంచి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి

  విశాల జ్యోతి వేట్ల పాలెం సిట్టింగ్ న్యాయ ముర్తిచే విచారణ జరపాలి:విదసం డిమాండ్ వెట్లపాలెం పేలుడు మృతుల కుటుంబాలకు కోటి…

దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారిన చెరువులు. దోమల ఉత్పత్తితో అధికారులకు లాభమే!?

దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారిన చెరువులుచందానగర్ గంగారం పెద్ద చెరువు వద్ద బిజెపి నాయకులు ధర్నా నిర్వహించారు.గుర్రపు డెక్క, మురుగునీరుతో గంగారం…

పని మనిషిగా ప్రవేశం.. బంగారం కోసం దారుణం ఒంటరి మహిళను హత్య చేసిన కిలాడీ

దుండిగల్ (విశాల జ్యోతి)  గాగిల్లాపూర్ లో జరిగిన వృద్ద మహిళ హత్య కేసును 24 గంటలలో దుండిగల్ పోలీసులు.. ఛేదించారు. నిందితురాలను…