41 నోటిస్ కు లంచం అడిగిన మాదాపూర్ ఎస్ ఐ రంజిత్

మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న రంజిత్, రైటర్ విక్రమ్ ను ఏసీబీ అధికారులు వలపన్నీ పట్టుకున్నారు.ఇళ్ల నిర్మాణం వివాదంలో మూదావత్…

ఆదిబట్ల లో అమానుషం తండ్రిని హత్య చేసిన తనయుడు

మత్తు మనిషిని చిత్తు చేస్తోంది. విశక్షణ కోల్పోయి కన్నవారిని సైతం కడతేర్చేలా చేస్తోంది.డ్రగ్స్ కు బానిసగా మారిన ఓ కుమారుడు ఉన్మాదిగా…

మందుబాబులకు చేదు వార్త

మందుబాబులకు పోలీసులు చేదువార్త చెప్పారు. రేపు (సోమవారం) వైన్ షాప్‌లు తెరుచుకోవు. హోలీ పండుగ సందర్భంగా బార్ అండ్ రెస్టారెంట్‌లు, కల్లు…

శ్రీరాంసాగర్‌ జలాశయంలో ముగ్గురు యువకులు గల్లంతు

పండుగపూట నిజామాబాద్‌ (Nazamabad)జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీరాంసాగర్‌ జలాశయంలో( Sriramsagar reservoir) పడి(Drowned) ముగ్గురు యువకులు(Three Youths) గల్లంతయ్యారు.…

పార్టీ మార‌డం లేదు.. స్ప‌ష్టం చేసిన మ‌ల్లారెడ్డి

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి శుక్ర‌వారం క‌లిశారు. మ‌ల్లారెడ్డితో పాటు ఆయ‌న కుమారుడు భ‌ద్రారెడ్డి…

కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం..

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో ప్ర‌తిష్టాత్మ‌క‌ ఆహ్వానం అందింది. దేశంలోనే అత్యుత్తమ ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో మొదటి వరుసలో…